Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

వినాయక మండపం వద్ద అన్నదానం

ప్రజా గొంతుక న్యూస్ సెప్టెంబర్ 24

 

సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం

మోతే గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ టెంపుల్ వీధి వినాయకుని వద్ద ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

అన్నదాన కార్యక్రమాన్ని దుంపగడ్డ స్వామి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చల్మెడ నర్సింలు, సిద్ధమైన బాల్ లింగం, తొంట అంజయ్య, మాయాస మురళి, వినాయకుని నిలబెట్టిన యువకులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.