నవరాత్రుల్లో భాగంగా,
శ్రీకన్యకాపరమేశ్వరిఅమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరణ….
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గం,వడ్డేపల్లిమండలకేంద్రం శాంతినగర్ లోని శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవస్థానంలోఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రావూరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘ మహిళలు దేవీ నవరాత్రుల్లో భాగంగా (2) వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరిఅమ్మవారినిగాయత్రీదేవిగాఘనంగా, అలంకరించారు.
ప్రాతకాలంనుండేఅమ్మవారికిఅభిషేకాలు,హోమాలు,కుంకుమార్చనలు జరిగాయి. అలాగేసాయంత్రముఆర్యవైశ్యసంఘమహిళలచేసాంస్కృతిక,కార్యక్రమాలు జరిగాయి.
పూజలఅనంతరం,పూజారులు వినయ్,శర్మ, లక్ష్మణ శర్మ,కౌశిక్,శర్మల చేతులమీదుగాతీర్థప్రసాద వితరణ చేశారు.
పైకార్యక్రమాలలోభక్తులు,ఆర్యవైశ్యమహిళలుతదితరులుపెద్దసంఖ్యలో పాల్గొన్నారు.