Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

వలిగొండలో బి ఆర్ ఎస్ .కు .భారీ షాక్..

 

రేపో. మాపో .మరి కొంతమంది బిఆర్ఎస్ సీనియర్లు ఉద్యమకారులు రాజీనామా బాటలో

 

కుంభం సమక్షంలో. భారీగా చేరికలు.

యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 16 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి

 

 

 

వలిగొండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది టిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

అలాగే

 

వలిగొండ మండలం

ఎదుల్లగూడెం లోగల mms గార్డెన్స్ లో రెడ్లరేపాక గ్రామానికి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

 

 

కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకి పెరుగుతుందని ఇది శుభ సంకేతమని, అందరం కలిసికట్టుగా పనిచేసి  పార్టీని అదికారం లోకి తీసుకురావాలని కాంగ్రెస్ శ్రేణులని కోరారు.

 

 

పార్టీలో చేరిన వారి వివరాలు..

 

గుర్రం లక్ష్మారెడ్డి (cont zptc)

నోముల మల్లేష్ యాదవ్. (mptc)

కందుల శ్రీను (మార్కెట్ కమిటీ డైరెక్టర్ )

సిరికొండ జహంగీర్ (బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు

కోమిరెల్లి శంకర్ రెడ్డి (10వ వార్డు సభ్యులు )

దేశబోయిన బాలమ్మ (2వ వార్డు సభ్యులు )

గాడిపల్లి సంతోష -రమేష్ (9వ వార్డు సభ్యులు )..

 

వీరంతా కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేస్తామని హామీ ఇచ్చారు..

 

 

 

ఈ కార్యక్రమంలో వలిగొండ మండల, గ్రామ ప్రజాప్రతినిధులు,సిపిఐ నాయకులు ముఖ్య పార్టీ నాయకులు,మండల ఇంచార్జులు ,మండల సీనియర్ నాయకులు,మహిళ విభాగం సభ్యులు,యువజన విభాగం నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.