Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్

 

ప్రజా గొంతుక ప్రతినిధి. షేక్ షాకిర్

నాగార్జున సాగర్ నియోజకవర్గం

 

తిరుమలగిరి సాగర్ మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన మాతంగి అజయ్ కుమార్ తండ్రి బంగారి మాతంగిఐ ఐ టిమద్రాస్ లో చదువుకుంటున్నారు. కుటుంబం ఇబ్బందిపడుతున్న విషయాన్ని తెలుసుకుని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి,నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,కొంపల్లి షేక్ ముస్తాఫ, అబ్దుల్ కరీం,వెంకటేశ్వర్లు కెవిటి, మొయిన్ పాషా, బ్రహ్మచారి,గాలి నరేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.