Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

కరెంట్ షాక్ తో రైతు మృతి

ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం

 

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పెద్దవూర మండల కేంద్రంలో పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల నరసింహారావు అనే రైతు తన వ్యవసాయ పొలంలో మోటారు మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాక్ తో మృతి చెందాడు

Leave A Reply

Your email address will not be published.