Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

సరితా తిరుపతయ్యకు గద్వాల్ అసెంబ్లీ టికెట్ కేటాయించకూడదని,

తెలంగాణప్రదేశ్ఎన్నికల
ఏఐసీసీస్క్రీనింగ్,కమిటీచైర్మన్,కువినతిపత్రఅందజేసిన,కాంగ్రెస్పార్టీనాయకులు…

 

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

గద్వాలనియోజకవర్గంలో ఇటీవల బి ఆర్ ఎస్ పార్టీ నుండి కొత్తగాచేరిన సరితా తిరుపతయ్య ఇతరనాయకులపైఅభ్యంతరం వ్యక్తం చేస్తూ, గద్వాల్అసెంబ్లీనియోజకవర్గం (79) స్థానానికి పారాచూట్అభ్యర్థులకు టికెట్,కేటాయించకూడదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుపటేల్.ప్రభాకర్రెడ్డిసారథ్యంలో,తెలంగాణప్రదేశ్ఎన్నికలఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, కోజీకోడ్,లోక్,సభసభ్యుడు కే మురళీధరన్ కు వినతిపత్రంఅందజేసిన, టిపీసీసీప్రధానకార్యదర్శి
డాక్టర్కురువవిజయకుమార్, తెలంగాణ రాష్ట్ర యువజనకాంగ్రెస్ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కాంగ్రెస్పార్టీనాయకులు.

ఈసందర్భంగావారుమాట్లాడుతూగద్వాలకాంగ్రెస్దురదృష్టకరపరిస్థితిని మీదృష్టికితీసుకు వస్తూ. దిగువ సంతకం చేసిన మేము దశాబ్దాల నుండి వివిధ పాత్రలలో పార్టీకి సేవ చేస్తున్నామని, మరియుకష్టసమయాల్లో పార్టీనిబలోపేతంచేశామని మీకుతెలియ చేస్తూ, వినాశకరమైనదిగాభావిస్తూ, తాజాగా టిఆర్ఎస్ పార్టీనుండికాంగ్రెస్,పార్టీలోచేరిన(మంత్రినిరంజన్‌రెడ్డికిఅత్యంతసన్నిహితులైనబండ్లచంద్రశేఖర్‌రెడ్డి,సరితతిరుపతయ్య) లు ఇటీవలి కాలంలో చేరిన నేతలు తమకు ఇప్పటికేగద్వాలశాసనసభ (79) స్థానానికి కాంగ్రెస్‌టికెట్‌ఖాయమనిలంచంఇచ్చారనిచెప్పుకునే దుస్సాహసాన్ని మీ దృష్టికితీసుకువస్తున్నామని (రూ 5 కోట్లు రూపాయలు) ఇటీవల బీ ఆర్ఎస్,పార్టీఎమ్మెల్యే కోవర్టుల గురించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బండ్ల చంద్ర శేఖర్ రెడ్డి మరియుసరితాతిరుపతయ్య పార్టీని మరియు క్యాడర్‌నుదెబ్బతీయడానికి కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టంగప్రతిబింబిస్తుందని వారు మురళీధరన్ కు తెలియజేశారు.

అయితేకాంగ్రెస్పార్టీవ్యూహకర్త సునీల్ కోనుగోలు ఇతరనేతలకార్యకలాపాలు,కార్యక్రమాలను చేర్చకుండా కేవలం ఇద్దరికే పరిమితం చేస్తూ గ్రౌండ్లెవల్,నివేదికలను రూపొందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. సుదీర్ఘకాలం నుండి సేవ చేస్తున్న పార్టీ మరియు కేడర్యొక్కప్రయోజనాలను కాపాడటానికి మీ తక్షణజోక్యాన్నిఅభ్యర్థించండనీవారుమురళీధరన్ కు తెలియజేశారు.

బి ఆర్ ఎస్పార్టీనుండిఈ పారాచూట్ నాయకుల కారణంగా, సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం రాలేదనీ, జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి వంటి జిల్లామంత్రులప్రభావంతో వారి దాపరికం మరియు బి ఆర్ ఎస్ ఒరవడిని బయటపెట్టిన ఛైర్మన్ కొత్తగా చేరిన నాయకురాలు సరితా తిరుపతయ్యకు గద్వాల్ అసెంబ్లీనియోజకవర్గం(79)టిక్కెట్ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఏదైనా ప్రధాన బాధ్యతలను జారీ చేసేటప్పుడుపునఃపరిశీలించవలసిందిగా మేము మిమ్మల్ని తీవ్రంగా కోరుతున్నామనీ కాంగ్రెస్ పార్టీనాయకులుతెలియజేశారు. ప్రజావ్యతిరేక విధానాలకువ్యతిరేకంగా పోరాడేందుకు, అధికార పార్టీతో రాజీపడకుండా, కాంగ్రెస్,పార్టీప్రయోజనాలను కాపాడే మరే ఇతర నాయకుడిఆధ్వర్యంలోనైనాపనిచేస్తేసంతోషిస్తాం. మా కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ బలోపేతం చేయనిసరితాతిరుపతయ్య పార్టీలో చేరడాన్ని మేముసంఘటితంగా,ఏకగ్రీవంగావ్యతిరేకిస్తున్నామనీ, మురళీధరన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు.
గద్వాల్అసెంబ్లీ(79)అభ్యర్థిఎంపికపైసమగ్రమైన మరియు న్యాయమైన విచారణ జరిపి, దయతో కాంగ్రెస్క్యాడర్‌కున్యాయం చేయాలని మిమ్మల్నిఅభ్యర్థిస్తున్నామని వారు మురళీ ధరనుకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
సానుకూల గమనికలో మీ పరిశీలనఉంటుందని మేము ఆశిస్తున్నామనీ, ధన్యవాదాలుతెలుపుతూ మురళీధరణకు వినతిపత్రంఅందజేశారు

వినతి పత్రంఅందజేసిన వారిలోడా.కురువవిజయ్ కుమార్ టిపిసిసి కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు,
తిరగ బడదాం- తరిమికొడదాం గద్వాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్,
పటేల్ ప్రభాకర్ రెడ్డిజోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు.
రాజీవ్ రెడ్డితెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు,తిరగ బడతాం-తరిమి కొడదాం గద్వాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్,
ఎం.బి.వీర ప్రసాద్
తిరగబడదాo-తరిమికొడదాం గద్వాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్.బల్గేర నారాయణరెడ్డితిరగబడదాం-తరిమికొడదాం గద్వాలఅసెంబ్లీకో-ఆర్డినేటర్,వెంకటేష్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు,
జోగులాంబగద్వాల,నల్లా రెడ్డిజోగులాంబ గద్వాల్ జిల్లా ఓ బి సి శాఖ ఛైర్మన్,అఖిలపక్ష మండల అధ్యక్షులు
గద్వాల్-రఘు నాయుడు
మల్దకల్-కురువవెంకటేష్ గట్టు-ఎండి పాషా
కెటి దొడ్డి-విశ్వనాథ్ రెడ్డి
ధరూర్-శ్రీకాంత్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.