Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

లారీని, డీ కొట్టిన క్వాలిస్

ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

 

లారీని, డీ కొట్టిన క్వాలిస్

ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

సిద్దిపేట సెప్టెంబర్.12 (ప్రజగొంతుక న్యూస్):-

రాజీవ్ రహదారిపై అతి వేగంగా వస్తున్న క్వాలిస్ వాహనం, లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే, మృతిచెందారు.

 

మరో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేటలోని, ఇందూరు కళాశాల చెందిన 11 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ పరీక్ష రాసేందుకు కరీంనగర్ వెళ్లి, తిరిగి వెళ్తుండగా.. చిన్నకోడూరు మండలంలోని, ఆనంతసాగర్ గ్రామ శివారులో.. ఈ ఘటన చోటుచేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.