Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

డివైఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గా పిల్లి బాలకృష్ణ

 

ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం

 

అనుముల మండలం పరిధిలోని చింతగూడేం గ్రామానికి చెందిన పిల్లి బాలకృష్ణ యాదవ్ ను దివ్యాగుంల యువజన సంఘం-డివైఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తలారి శంకర్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పిల్లి బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ : జిల్లాలో సంఘం బలోపేతానికి కృషి చేస్తునందుకు తనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.