Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

కాంగ్రెస్ గ్రామ పార్టీ కమిటీలను అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది

ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/7

 

 

కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామపంచాయతీ పరిధిలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అల్లం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీలను, అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది..

 

గ్రామ అధ్యక్షుడు: జల్లే యకబ్రం

 

ఉపాధ్యక్షుడు: పుట్ట ప్రభాకర్

 

కార్యనిర్వాహ అధ్యక్షుడు: పిరికిపండ్ల మల్లేశం

 

ప్రధాన కార్యదర్శి: బోడ నరేష్

 

సహాయ కార్యదర్శి: సిరికొండ మల్లయ్య,బూర బిక్షపతి,సోలాపురం సంజీవరెడ్డి

 

కోశాధికారి: సిరికొండ వెంకన్న

 

ప్రచార కార్యదర్శి: జాటోత్ లాల్ సింగ్

 

గౌరవ సలహాదారులు: బొంత సంపత్, ఆంగోత్ వీరు నాయక్, హనుమాన్ నాయక్, అడప రవీందర్, చంద్రయ్య, వెంకన్న, నరేష్, వెంకన్న

 

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గూగులోత్ దస్రు నాయక్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.