Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.. తాసిల్దార్ ఎం వెంకన్న

ప్రజా గొంతుక/// జనగామ జిల్లా

 

నర్మేట మండలం స్థానిక బొమ్మకూరు గ్రామంలో నర్మెట్ట మండల తహసిల్దార్ ఎం వెంకన్న మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారానే సరియైన నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని మరియు సెప్టెంబర్ 19వ తారీకు వరకు చివరి తేదీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని,

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు

ఈ కార్యక్రమంలో స్థానిక కరోబార్ మంజ నాయక్ మరియు ఆర్ ఐ సాయిబాబా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.